తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు
తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం అమలాపురం మండలం బండారులంకలో లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ లారీ డ్రైవర్ భార్యకు వైరస్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అమలాపురం అర్ డీ ఓ లాక్ డౌన్ మరింత కటినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Post a Comment