ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల వచ్చేసింది. జులై 10 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.

 ✓  జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 
 ✓ 11న సెకండ్‌ లాంగ్వేజ్‌
 ✓ 12న థర్జ్‌ లాంగ్వేజ్‌
 ✓ 13న గణితం
 ✓ 14న సామాన్య శాస్త్రం
 ✓ 15న సాంఘిక శాస్త్రం

గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. 

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు