మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్

మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్



మంగళవారం రాజోలు ఎక్సైజ్ శాఖ పరిధిలోని మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మద్య ం దుకాణాల వద్ద అమ్మకాలు నిలిపి వేసామని రాజోలు ఎక్సైజ్ సిఐ బలరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ షాపులు తెరవద్దని ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు