కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్

కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్
    
కరోనా సమయంలో మున్సిపల్ పంచాయతీ కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ  నాయకులు శేషు బాబ్జీ మాట్లాడుతూ... కోవిడ్ ఇన్సూరెన్స్ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు