తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు ✓ తుని పట్టణంలోని ముగ్గురు కరోనా బాధితులను చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు ✓ జిల్లాకు పొంచివున్న తుపాన్ గండం. కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హచ్చరిక. ✓ గొల్లప్రోలు మండలం, మల్లవరం పంచాయితీ పరిధిలోని చెరువులో పడి కార్మికుడు మృతి. ✓ జిల్లా మే 31 లాక్ డౌన్-4 కారణంగా వరకు ఆలయాలు మూసివేత. ✓ అమలాపురం మండలం బండారులంక పరిధిలో ఇప్పటి వరకూ 424 కరోనా పరీక్షలు నిర్వహించారు. ✓ జిల్లాలోని 20 ఇసుక ర్యాంపుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.